Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పేరుతో లాకర్.. అందులో 19కిలోల బంగారం.. విలువ రూ.14కోట్లు

సెల్వి
సోమవారం, 6 మే 2024 (16:09 IST)
మే 3న హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ బల్లాబ్‌గఢ్ బ్రాంచ్‌లో సైబర్ మోసగాడి తల్లి పేరుతో నిర్వహిస్తున్న లాకర్‌లో రూ.14.04 కోట్ల విలువైన 19.5 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని మోతీ నగర్‌లో నివాసం ఉంటున్న పునీత్ కుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ 3న ఐజిఐ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3లోని అరైవల్ హాల్ నుండి అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 
 
అదే రోజు ఢిల్లీ పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపరిచి 12 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించి, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని ఈడీ సీనియర్ అధికారి తెలిపారు. 
 
సైబర్ క్రైమ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పునీత్ కుమార్ తన తల్లి పేరుతో ఇండియన్ బ్యాంక్‌లో ఉంచిన లాకర్‌లో బంగారం రూపంలో దాచిపెట్టినట్లు తేలింది. దీనిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments