Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పేరుతో లాకర్.. అందులో 19కిలోల బంగారం.. విలువ రూ.14కోట్లు

సెల్వి
సోమవారం, 6 మే 2024 (16:09 IST)
మే 3న హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ బల్లాబ్‌గఢ్ బ్రాంచ్‌లో సైబర్ మోసగాడి తల్లి పేరుతో నిర్వహిస్తున్న లాకర్‌లో రూ.14.04 కోట్ల విలువైన 19.5 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని మోతీ నగర్‌లో నివాసం ఉంటున్న పునీత్ కుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ 3న ఐజిఐ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3లోని అరైవల్ హాల్ నుండి అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 
 
అదే రోజు ఢిల్లీ పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపరిచి 12 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించి, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని ఈడీ సీనియర్ అధికారి తెలిపారు. 
 
సైబర్ క్రైమ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పునీత్ కుమార్ తన తల్లి పేరుతో ఇండియన్ బ్యాంక్‌లో ఉంచిన లాకర్‌లో బంగారం రూపంలో దాచిపెట్టినట్లు తేలింది. దీనిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments