Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పేరుతో లాకర్.. అందులో 19కిలోల బంగారం.. విలువ రూ.14కోట్లు

సెల్వి
సోమవారం, 6 మే 2024 (16:09 IST)
మే 3న హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ బల్లాబ్‌గఢ్ బ్రాంచ్‌లో సైబర్ మోసగాడి తల్లి పేరుతో నిర్వహిస్తున్న లాకర్‌లో రూ.14.04 కోట్ల విలువైన 19.5 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని మోతీ నగర్‌లో నివాసం ఉంటున్న పునీత్ కుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ 3న ఐజిఐ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3లోని అరైవల్ హాల్ నుండి అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 
 
అదే రోజు ఢిల్లీ పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపరిచి 12 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించి, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని ఈడీ సీనియర్ అధికారి తెలిపారు. 
 
సైబర్ క్రైమ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పునీత్ కుమార్ తన తల్లి పేరుతో ఇండియన్ బ్యాంక్‌లో ఉంచిన లాకర్‌లో బంగారం రూపంలో దాచిపెట్టినట్లు తేలింది. దీనిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments