Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేహ్ సమీపంలో భూకంపం... భూకంప కేంద్రంగా ఈఎన్ఈ

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (14:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్‌లోని లేప్ సమీపంలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.6 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప నిర్ధారణ కేంద్రం వెల్లడించింది. 
 
భూకంపం యొక్క కేంద్రం భారతదేశంలోని లడఖ్‌లోని లేహ్‌కు 86 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్య (ఇఎన్‌ఈ)గా ఉందని ఏజెన్సీ తెలిపింది. ఉపరితలం నుండి 18 కిలోమీటర్ల లోతులో భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments