Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయాలో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (08:13 IST)
ఈశాన్య భారతం వరుస భూకంపాలతో వణికిపోతోంది. బుధవారం అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భూప్రకంపనలు కనిపించాయి. గురువారం మేఘాలయ రాష్ట్రంలో భూకంపం సభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. 
 
గురువారం తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో మేఘాలయ రాష్ట్రంలోని తురాలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని తురాకు 37 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు తెలిపారు. భూపొరల్లో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. 
 
కాగా, బుధవారం 7 గంటలకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాసరలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా ఉంది. అంతకుముందు మహారాష్ట్రలో నాసిక్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి  కంపించిన విషయం తెల్సిందే. ఇది రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments