Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలి: నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (15:28 IST)
దేశంలోని యువకులంతా పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందనీ... వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు యువతకు విజ్ఞప్తి చేశారు. 
 
"ఈ-సిగరెట్లు హాని చేయవన్న ఓ అపోహ చాలా మందిలో ఉంది. కానీ సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి ప్రజలు, ప్రత్యేకించి యువత ఈ-సిగరెట్లకు దూరంగా ఉండాలని కోరుతున్నాను" అని కోరారు. కాగా దసరా వేడుకల ప్రారంభం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విజయాలను వేడుకలా జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments