Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలి: నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (15:28 IST)
దేశంలోని యువకులంతా పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందనీ... వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు యువతకు విజ్ఞప్తి చేశారు. 
 
"ఈ-సిగరెట్లు హాని చేయవన్న ఓ అపోహ చాలా మందిలో ఉంది. కానీ సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి ప్రజలు, ప్రత్యేకించి యువత ఈ-సిగరెట్లకు దూరంగా ఉండాలని కోరుతున్నాను" అని కోరారు. కాగా దసరా వేడుకల ప్రారంభం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విజయాలను వేడుకలా జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments