Webdunia - Bharat's app for daily news and videos

Install App

డస్ట్‌బిన్‌కు పూజలు చేసిన బీహార్ ప్రజలు.. (వీడియో)

ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. వృక్షాలను ఆరాధించే మన భారతీయులు.. తాజాగా ఓ డస్ట్ బిన్‌కు కూడా పూజలు చేశారు. పశుపక్ష్యాదులు ప్రకృతిని ఆరాధించే భ

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (12:01 IST)
ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. వృక్షాలను ఆరాధించే మన భారతీయులు.. తాజాగా ఓ డస్ట్ బిన్‌కు కూడా పూజలు చేశారు. పశుపక్ష్యాదులు ప్రకృతిని ఆరాధించే భారతీయులు.. బీహార్‌లోని ఓ గుడిలో కంగారు బొమ్మ ఆకారంలోని చెత్త కుండీని ఉంచగా, అక్కడికి వచ్చిన మహిళలు దానికి పూజలు చేశారు. 
 
ఈ వీడియో తీసిన ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదీ కాస్త వైరల్ అయ్యింది. డస్ట్ బిన్‌కు పసుపు, కుంకుమలు అద్ది, ఆపై చెత్త వేయాల్సిన చోట పూలు సమర్పిస్తూ, జలాభిషేకం చేసేశారు. అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్‌లో ఇంకా ఇలాంటి అమాయకపు ప్రజలు వున్నారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments