Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తు..రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు.. చివరికి?

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (22:31 IST)
పంజాబ్‌లోని లుథియానాలో మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు. తాగిన మత్తులో రైలు పట్టాలపై లారీని నడిపించాడు. 
 
ఇంతలో రైలు రావడంతో చాలా టెన్షన్ పడ్డాడు. లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తుపట్టాడో తెలీదు కాని లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తొచ్చినట్లుంది. వెంటనే జాగ్రత్తపడ్డాడు. 
 
లారీని పట్టాలమీదే వదిలేసి పారిపోయాడు. పొరపాటున లోకో పైలట్ కాని జాగ్రత్త పడి ఉండకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. 
 
ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments