Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో జడుసుకుంటుంటే.. కాటేసిన పామును కవర్‌లో వేసుకొచ్చాడు..

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:27 IST)
అసలే కరోనాతో జనాలు జడుసుకుంటుంటే.. కొందరు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తూ.. జనాలను ఇంకా జడుసుకునేలా చేస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాటేసిన పామును ప్రాణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడిని చూసి వైద్యులు, సిబ్బంది దిగ్ర్భాంతి చెందారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌ సింగానల్లూర్‌ కన్నిమేడు ప్రాంతానికి చెందిన సౌందర్‌రాజన్‌ పెయింటర్‌. ఆయన గురువారం రాత్రి శౌరిపాళయంలోని తన స్నేహితుడి ఇంటికి రాగా, పక్క ఇంట్లో పాము ఉన్నట్లు చుట్టుపక్కల వారు కేకలు వేశారు. మద్యం మత్తులో ఉన్న సౌందర్‌రాజన్‌ ఇంట్లోకి వెళ్లి చూసి, మూలన ఉన్న నాగుపామును పట్టుకోవడంతో అది అతని చేతిపై కాటు వేసింది.
 
పామును ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో ఉంచి సౌందర్‌రాజన్‌ నేరుగా వచ్చి వైద్యసిబ్బంది బ్యాగు నుంచి పామును వెలుపలికి తీసి చూపించి మళ్లీ దానిని బ్యాగులో ఉంచి సెక్యూరిటీ గార్డుకు అందజేశాడు. గార్డ్‌ దానిని అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. సౌందర్‌రాజన్‌కు వైద్యులు చికిత్సలు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments