Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది.. ఇరానీ ఛాయ్ కూడా..?

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:03 IST)
హైదరాబాదులో కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది. హైదరాబాదులో కరోనా విజృంభించడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌లో సడలింపులు చేయడంతో ఇటీవలే తెరుచుకున్నాయి. కానీ హోటళ్లు తెరిచినప్పటికీ గిరాకీ బాగా తగ్గినట్టు యజమానులు చెబుతున్నారు. కరోనా భయానికి హోటల్స్‌‍లో కూర్చొని తినడానికి జనాలు మొగ్గు చూపట్లేదట.
 
అయితే టేక్ అవేకి మాత్రం కొంత మేరకు డిమాండ్ ఉన్నట్టు చెబుతున్నారు. హోటల్‌లో తినడానికి భయపడుతున్న జనాలు పార్సిల్స్ తీసుకుని వెళుతున్నారు. ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఇదివరకు పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో అమ్ముడుపోతున్నట్టు తెలుస్తుంది. కేవలం బిర్యానీ కాకుండా ఛాయ్ కేఫ్‌ల వద్ద కూడా జనాలు కనిపించట్లేదు. ఫలితంగా ఇరానీ ఛాయ్ గిరాకీ కూడా తగ్గిపోయింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments