Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది.. ఇరానీ ఛాయ్ కూడా..?

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:03 IST)
హైదరాబాదులో కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది. హైదరాబాదులో కరోనా విజృంభించడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌లో సడలింపులు చేయడంతో ఇటీవలే తెరుచుకున్నాయి. కానీ హోటళ్లు తెరిచినప్పటికీ గిరాకీ బాగా తగ్గినట్టు యజమానులు చెబుతున్నారు. కరోనా భయానికి హోటల్స్‌‍లో కూర్చొని తినడానికి జనాలు మొగ్గు చూపట్లేదట.
 
అయితే టేక్ అవేకి మాత్రం కొంత మేరకు డిమాండ్ ఉన్నట్టు చెబుతున్నారు. హోటల్‌లో తినడానికి భయపడుతున్న జనాలు పార్సిల్స్ తీసుకుని వెళుతున్నారు. ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఇదివరకు పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో అమ్ముడుపోతున్నట్టు తెలుస్తుంది. కేవలం బిర్యానీ కాకుండా ఛాయ్ కేఫ్‌ల వద్ద కూడా జనాలు కనిపించట్లేదు. ఫలితంగా ఇరానీ ఛాయ్ గిరాకీ కూడా తగ్గిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments