Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగు తీయకముందే డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదం

ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటు

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (09:27 IST)
ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. 
 
కాగా, ఈనెల 25వ తేదీన అంటే క్రిస్మస్ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆ రైలుకున్న బ్రేకులను పరీక్షించక ముందే పట్టాలెక్కించి నడుపడం వల్లే ప్రమాదం జరిగిందని అనధికారవర్గాలు తెలిపాయి. 
 
ఇది మానవ తప్పిదమని పేర్కొన్న ఢిల్లీ మెట్రో యాజమాన్యం, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనలో రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments