Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... ఆపై సూసైడ్ చేసుకున్నారు.. ఎందుకు?

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ దంపతుల జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం నడిబొడ్డున జరుగగా ఇది పెను సంచలనమైంది.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:08 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ దంపతుల జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం నడిబొడ్డున జరుగగా ఇది పెను సంచలనమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మాండ్యా జిల్లా కేఎం దొడ్డి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ (24) అనే యువకుడు బెంగళూరు నగరంలో ఏడేళ్ళుగా ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇక్కడు వచ్చిపోయే ప్రియ (19) అనే యువతి అతన్ని ప్రేమించింది. ఆ తర్వాత వారిద్దరూ పెద్దల అనుమతితో ఈనెల 2వ తేదీన వివాహం చేసుకున్నారు. 
 
పెళ్లి అనంతరం నవ దంపతులు అద్దె ఇంట్లో నివశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నవ దంపతులు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 
 
పోలీసులు రంగంలోకి దిగి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అప్పుల కారణంగానే వీరిద్దరూ అత్మహత్య చేసుకుని ఉంటారని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments