Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‍‌కు కరోనా పాజిటివ్: ప్రధాని ఆరా

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (20:40 IST)
మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే జాతీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  
 
తాను కరోనాకు గురైనట్టు స్వయంగా వెల్లడించిన శరద్ పవార్.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 
 
ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిపారు. 
 
"ప్రధాని మోదీ ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చూపిన శ్రద్ధకు నేను కృతజ్ఞుడిని"అని పవార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments