Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూలోక దేవుళ్ళు వైద్యులు..!!

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:28 IST)
భారతదేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వ్యాధి సోకిన వారికి వైద్యులు ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలు ఎనలేనివంటూ, చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ 'హేట్సాఫ్ టూ డాక్టర్స్ కోవిడ్-19 వారియర్స్' నినాదంతో సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు.

తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, ప్రాణ త్యాగానికి సైతం సిధ్ధపడి సేవలు అందిస్తున్న వైద్యులు, కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న యోధులుగా అభివర్ణించారు.

దీనిని గుర్తించి ప్రజలందరూ ప్రభుత్వ సూచనల ప్రకారం నివాసాలకే పరిమితమై కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. భూలోక దేవుళ్ళైన వైద్యులకు సైకత చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments