Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూలోక దేవుళ్ళు వైద్యులు..!!

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:28 IST)
భారతదేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వ్యాధి సోకిన వారికి వైద్యులు ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలు ఎనలేనివంటూ, చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ 'హేట్సాఫ్ టూ డాక్టర్స్ కోవిడ్-19 వారియర్స్' నినాదంతో సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు.

తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, ప్రాణ త్యాగానికి సైతం సిధ్ధపడి సేవలు అందిస్తున్న వైద్యులు, కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న యోధులుగా అభివర్ణించారు.

దీనిని గుర్తించి ప్రజలందరూ ప్రభుత్వ సూచనల ప్రకారం నివాసాలకే పరిమితమై కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. భూలోక దేవుళ్ళైన వైద్యులకు సైకత చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments