Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కాయతో కరోనా పరార్ అంటూ టిక్ టాక్ వీడియో, నూరి మింగేశారు, ప్రాణం మీదకు తెచ్చుకున్నారు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:03 IST)
టిక్ టాక్ వీడియో ప్రాణం మీదకు తెచ్చింది.. టిక్ టాక్ వీడియోలో లోకేష్ అనే ఓ యువకుడు చేసిన పని రెండు కుటుంబాల్లోని 12 మంది ప్రాణాల మీదకు తెచ్చింది.

ఉమ్మెత్త కాయలు తినడం, ఉమ్మెత్త కాయలతో కషాయం చేసుకుని తాగితే కరోనా వైరస్ సోకదంటూ టిక్ టాక్ వీడియో చేశాడు.

ఇది నిజమని నమ్మిన రెండు కుటుంబాల్లోని 12 మంది ఉమ్మెత్త కాయలతో కషాయం చేసుకుని తాగడంతో తీవ్ర అస్వస్తతకు గురయ్యారు.

వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అస్వస్తతకు గురైన వారికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఆళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments