Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల-ఉచితంగా ట్యాబ్‌లు, పెట్రోల్ తగ్గింపు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (16:54 IST)
తమిళనాడులో వచ్చే నెల ఎన్నికలు జరుగున్నాయి. ఇందులో భాగంగా డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే తమిళనాట ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రజలను ఆకర్షించే పథకాల రచన చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
 
విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించినట్లు స్టాలిన్ తెలిపారు. ప్రజలకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై ప్రధానంగా ఈ పార్టీ దృష్టి సారించింది. తమను గెలిపించినట్లయితే…లీటర్ పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 4 తగ్గిస్తామని, అలాగే.. వంట గ్యాస్ సిలిండర్ రాయితీ రూ. 100 ఇస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.
 
మహిళల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 12 నెలల పాటు ప్రసూతి హాలీడేస్ ఇస్తామని వెల్లడించింది. విద్యార్థులపై ప్రధానంగా దృష్టి సారించింది ఆ పార్టీ. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments