Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : డీఎంకే ఎంపీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (16:38 IST)
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభలో డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు రూపొందించలేదు? తమిళనాడులో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 5 నెలలకు పైగా గవర్నర్ నీట్ ఎన్నికల నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్రపతికి బిల్లు పంపకుండా కేంద్రం తొక్కిపట్టిందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments