Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లపై ‘దీపిక’ మీటూ ఆరోపణలు

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (15:02 IST)
బాలీవుడ్ నటి  దీపిక పదుకొనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీటూ వివాదంలోకి భారత క్రికెటర్లు సహా విదేశీ క్రికెటర్లను లాగింది.

సినీ పరిశ్రమలోనే కాదు మహిళలను వేధించిన వారిలో క్రికెటర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. పలువురు పారిశ్రామిక వేత్తలు అంటూ ఆ రంగాన్ని కూడా వేలెత్తి చూపించడం సంచలనంగా మారింది. సినిమా నిర్మాతలు.. దర్శకులు అంతా వేధించిన వారైతే.. క్రికెటర్లు ఏమైనా మహత్ములా అంటూ దీపిక కాస్తంత ఘాటుగానే ప్రశ్నించింది.

తన వరకూ లైంగిక  వేధింపులేవి ఎదురవ్వనప్పటికీ బాధితులను చూసి బాధ కలిగిందని వాపోయింది. సినిమా వాళ్లనే కాదు…క్రికెటర్లను ప్రశ్నించాలని  ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెటర్లలో కొందరు మంచి వాళ్లు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు.

కానీ వారిపై వచ్చిన ఆరోపణలు మాత్రం హైలైట్ కాలేదు. మీడియా దాన్ని ఫోకస్ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకన్ క్రికెటర్లు అర్జున రణతుంగ- లసిత్ మలింగ పేర్లతో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ పేరు మీటూ ఉద్యమంలో  భాగంగా వినిపించించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం