Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

ఐవీఆర్
శుక్రవారం, 16 మే 2025 (18:13 IST)
టర్కీ దేశానికి తనను వెళ్లనివ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ టర్కీకి వెళ్లనే వెళ్లారు. టర్కీలో మహదీ అనే వ్యక్తితో కలిసి ఓ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో పాల్ మాట్లాడుతూ... పాకిస్తాన్ దేశానికి టర్కీ మిస్సైల్స్ అమ్మింది వాస్తవమే ఐతే అంతకుముందు అమెరికా కూడా పాకిస్తాన్ దేశానికి మిసైల్స్ అమ్మింది కదా అంటూ చెప్పారు.
 
యుద్ధం అనేసరికి ప్రతి దేశం ఇలాగే యుద్ధ సామగ్రిని కొంటుందని చెప్పిన పాల్... ట్రంప్ సౌదీ అరేబియాకు ఎందుకు వచ్చారో తెలుసా? మిస్సైల్స్ అమ్మడానికేనంటూ వెల్లడించారు. యుద్ధం జరిగితే ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోతారు. ఇక అణుయుద్దం సంభవిస్తే కోట్లమంది మరణిస్తారు. అందుకే యుద్ధం చేసేవారు కాదు ఆపేవారు కావాలంటూ చెప్పుకొచ్చారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments