Webdunia - Bharat's app for daily news and videos

Install App

సలసల కాగే నూనెలో వట్టి చేతులతో గారెలు తీస్తారు..

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (14:46 IST)
తమిళనాడులోని వడలూరు, పళని వంటి ప్రాంతాల్లో సోమవారం కుమార స్వామిని కొలిచే తైపూసం ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా.. కుమార స్వామికి తమ మొక్కుబడులను నెరవేర్చారు. తైపూసంలో భాగంగా భక్తులు కుమార స్వామికి కావడి ఎత్తడం, నిప్పు తొక్కడం వంటి మొక్కుబడులు నెరవేర్చుకుంటుంటారు. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలోని దొరప్పాడి గ్రామంలో వినూత్నంగా కుమార స్వామికి భక్తులు మొక్కుబడులు నెరవేర్చారు. అదేంటంటే... సలసల కాగే నూనెలో గారెలను వట్టి చేతులతో కాల్చి స్వామికి సమర్పించారు. వేడి నూనెలో వట్టి చేతుల్ని గరిటెల్లా వుపయోగించారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments