Webdunia - Bharat's app for daily news and videos

Install App

సలసల కాగే నూనెలో వట్టి చేతులతో గారెలు తీస్తారు..

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (14:46 IST)
తమిళనాడులోని వడలూరు, పళని వంటి ప్రాంతాల్లో సోమవారం కుమార స్వామిని కొలిచే తైపూసం ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా.. కుమార స్వామికి తమ మొక్కుబడులను నెరవేర్చారు. తైపూసంలో భాగంగా భక్తులు కుమార స్వామికి కావడి ఎత్తడం, నిప్పు తొక్కడం వంటి మొక్కుబడులు నెరవేర్చుకుంటుంటారు. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలోని దొరప్పాడి గ్రామంలో వినూత్నంగా కుమార స్వామికి భక్తులు మొక్కుబడులు నెరవేర్చారు. అదేంటంటే... సలసల కాగే నూనెలో గారెలను వట్టి చేతులతో కాల్చి స్వామికి సమర్పించారు. వేడి నూనెలో వట్టి చేతుల్ని గరిటెల్లా వుపయోగించారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments