Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్ ఘర్ లో ఆవు పేడకు డిమాండ్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:49 IST)
ఇన్నాళ్లూ ఆవు సెంటిమెంట్ తో ఆడుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం వెంటపడ్డాయి. ఛత్తీస్ ఘర్ లో ఈ రాజకీయం పరాకాష్టకు చేరింది. చత్తీస్‌ఘర్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఆవు పేడను కొంటోంది.

కేజీ రెండు రూపాయలకు రైతుల నుండి సేకరిస్తోంది. దీనికి 'గోధన్‌ న్యారు యాజన్‌' అనే పేరు కూడా పెట్టింది. ఈ పథకం కింద సేకరించిన పేడతో వర్మికంపోస్ట్‌ తయారుచేసి అన్నదాతలకు అందించనున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కారణంగా పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులు లాభాలు ఆర్జిస్తారని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదలవడానికి ముందు నిర్వహించే హరేలీ ఉత్సవంలో భాగంగా ఈ పథకాన్ని సిఎం భూపేశ్‌ భగేల్‌ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments