Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్95 మాస్కుల కన్నా కాటన్ వస్త్రమే మేలు (video)

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:40 IST)
ఎన్‌95 మాస్క్‌ల కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్‌95 మాస్క్‌లు వాడొద్దని, అవి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వాల వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డిజిహెచ్‌ఎస్‌) లేఖ రాస్తూ.. ఎన్‌ 95 మాస్కులను ప్రజలు అసంబద్దంగా వాడుతున్నారని, ఇవి కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని, పైగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగపడే చర్యలకు ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.

వీటి కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని పేర్కొంది. ప్రతి రోజూ ఉతికి, శుభ్రం చేసుకునే గుడ్డ మాస్క్‌లను మాత్రమే వాడాలని సూచనలిచ్చింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments