Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో హత్య సంచలనం.. 22 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టింది..

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (14:03 IST)
ఢిల్లీలో మరో హత్య సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసింది. భర్తను కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. ఆపై భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. ఆపై కుమారుడితో కలిసి భర్త శరీర భాగాలను పడేసేందుకు నిందితురాలు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పాండవ్​ నగర్​లో భర్తను హత్య చేసి త్రిలోక్​పురికి చెందిన ఓ వ్యక్తిని కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు పూనమ్​, ఆమె కుమారుడు దీపక్​ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
 
వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని అంజన్ గాస్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితులు పాలిథీన్ బ్యాగుల్లో మృతుడి శరీర భాగాలు తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments