Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మళ్లీ తెరుచుకోనున్న పాఠశాలలు-డిసెంబర్ 27 నుంచి ప్రారంభం

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (14:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరిగినప్పటికీ ఢిల్లీ సర్కారు భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. డిసెంబర్ 3న ఢిల్లీలో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కాలుష్యం కారణంగా మూతపడిన స్కూళ్లను తక్షణమే తెరిచేందుకు సిద్ధపడింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఆరవ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా భౌతిక తరగతులను పునఃప్రారంభించేందుకు అధికారిక నోటిసు ద్వారా అధికారులకు అనుమతిచ్చింది. 
 
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఎక్యూఎం)తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కావొచ్చునని  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments