Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మళ్లీ తెరుచుకోనున్న పాఠశాలలు-డిసెంబర్ 27 నుంచి ప్రారంభం

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (14:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరిగినప్పటికీ ఢిల్లీ సర్కారు భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. డిసెంబర్ 3న ఢిల్లీలో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కాలుష్యం కారణంగా మూతపడిన స్కూళ్లను తక్షణమే తెరిచేందుకు సిద్ధపడింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఆరవ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా భౌతిక తరగతులను పునఃప్రారంభించేందుకు అధికారిక నోటిసు ద్వారా అధికారులకు అనుమతిచ్చింది. 
 
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఎక్యూఎం)తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కావొచ్చునని  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments