Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వింతలన్నీ ఒకేచోట...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:26 IST)
ప్రపంచ వింతలు ఏడు, అవి గిజా పిరమిడ్ - లీనింగ్ టవర్ ఆఫ్ పీసా - ఐఫిల్ టవర్ - రోమన్ కలోసియమ్ - తాజ్ మహల్ - క్రైస్ట్ ది రిడీమర్ - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని అందరికీ తెలుసు. వీటిలో ఒక్కో వింత ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఉంది. వీటన్నింటినీ చూడాలంటే ఎంతో సమయం మరియు డబ్బు కావాలి.
 
కానీ ఢిల్లీ నగరంలోని ఓ పార్కులో వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడు వింతలను ఒకేసారి చూసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలియజేసారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ నమూనాలను టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తున్నారు. 
 
ఒక నిర్మాణం నుండి మరొక నిర్మాణానికి మధ్యలో 200 మీటర్ల దూరం ఉంచారు. కాబట్టి కేవలం అరగంటలోపే ప్రపంచ వింతలన్నీ వీక్షించవచ్చన్నమాట. గుజరాత్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌కు వచ్చిన ఈ సృజనాత్మక ఆలోచనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలోనే పార్కులో ఈ కట్టడాల నిర్మాణం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments