Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:20 IST)
బాహ్యవలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు)పై వెళుతుండగా కార్‌లో మంటలు రేగడంతో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ బాహ్యవలయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
బొల్లారం వైపు నుంచి ముత్తంగి వైపు వెళుతున్న టీఎస్‌ 07 జీఎం 4666 నంబర్ గల కారు రోడ్డుపై దగ్దం అవుతుండటంతో హుటాహుటిన అగ్ని మాపకసిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. 
 
మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. మంటలు అంటుకోవడానికి గల కారణం కూడా బోధపడలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివారాలు తెలుసుకున్న తర్వాత సంబంధికులకు సమాచారం అందిస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments