Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినపై డ్రోన్లతో దాడికి కుట్ర : యాంటీ డ్రోన్ సిస్టమ్ మొహరింపు?

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:11 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడి కూడా డ్రోన్ల సాయంతో జరుగొచ్చని ఆ రాష్ట్ర పోలీసులను ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని, అందవల్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. 
 
కాగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ గనగ వీధుల్లో డ్రోన్లపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీవీఐపీలు ఉండే ఏరియా కావడంతో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మొహరించాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments