Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు కుండలా హిమాయత్ సాగర్ జలాశయం

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:05 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న హిమాయత్‌సాగర్ జ‌లాశ‌యం నిండుకుండలా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, మంగళవారం సాయంత్రం అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేప‌థ్యంలో రెవెన్యూ అధికారుల‌ను జ‌ల‌మండ‌లి అప్ర‌మ‌త్తం చేసింది. 
 
హిమాయ‌త్ సాగ‌ర్ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌కు అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం సాగ‌ర్ ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులుగా ఉంది. జ‌లాశ‌యం గరిష్ఠ నీటిమ‌ట్టం 1763.50 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1762.80 అడుగులుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments