Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు.. నాలుకను కోసేంత..?

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (10:40 IST)
ఢిల్లీలో ఏడేళ్ల బాలిక చిత్రహింసలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రేణుకుమారి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు 50 ఏళ్లు. 
 
ఆమె తన 7 ఏళ్ల కుమార్తెను పెంచుతుండగా, ఆమెను దత్తత తీసుకున్న రోజు నుండి, ఆమెను చిత్రహింసవకు గురిచేసింది. శరీరంపై గాయపరిచింది. 
 
బాలిక నాలుక కోసేంతగా వాత పెట్టి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ స్థితిలో పాఠశాలకు వెళ్లి ఇంట్లో తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఉపాధ్యాయుడికి గాయాలను చూపించింది.
 
దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించగా, బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణుక, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments