Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని హస్తినలో కలకలం : మూసివున్న ఇంట్లో నాలుగు మృతదేహాలు

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:43 IST)
రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఇంటి యజమాని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇది రోహిణిలోని నాహర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక బస్సు డ్రైవర్ ముందుగా తన భార్య, పిల్లలను హత్య చేశాడు. తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
అలాగే తాగినమైకంలో ఆ డ్రైవర్ ఈ హత్యలకు పాల్పడివుండవచ్చని కూడా భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణి ప్రాంతానికి చెందిన డ్రైవర్ ధీరజ్(30) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments