Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 మంది సూసైడ్ చేసుకున్న ఇంటిని అలా మార్చేశారు..

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (12:36 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన 2018లో ఢిల్లీలో బురాఢీలో జరిగింది. ఈ విషాదకర ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యల తర్వాత ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదు. 
 
ఈ పరిస్థితుల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ముందుకు వచ్చారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని రక్తపరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్‌కా మార్చేశారు. ఇల్లు మొత్తాన్ని అద్దెకు తీసుకన్న వ్యక్తి.. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పాథాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. 
 
మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివసిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మూఢనమ్మకాలను విశ్వసించనన్నారు. రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ల్యాబ్‌కు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోందని మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments