Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను గెలిచి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్ భార్య

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:14 IST)
కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దేశం మొత్తం లాక్ డౌన్‌లో వుంది. ఇలాంటి పరిస్థితి ఓ మహిళ కోవిడ్ నుంచి కోలుకుంది. అంతేగాకుండా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జహంగీర్‌పూరి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ దేవేందర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 
 
ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు కూడా పాజిటివ్‌ అని తేలింది. కరోనా సోకిన సమయంలో పోలీసు భార్య నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరినీ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందించారు. 
 
మొత్తానికి ఈ ఇద్దరు కరోనాతో పోరాడి గెలిచారు. భార్యాభర్తలిద్దరికీ కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఐసోలేషన్‌ వార్డు నుంచి డిశ్చార్జి అయిన గర్భిణి.. మే 8వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments