Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో దీపావళి.. దీపోత్సవ్.. మ్యూజికల్ లేజర్ షో.. మోదీ హాజరు

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (10:38 IST)
Ayodhya
యూపీలోని అయోధ్యలో దీపావళిని పురస్కరించుకుని దీపోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. బాణసంచాను పెద్ద ఎత్తున కాల్చడంతోపాటు మ్యూజికల్‌ లేజర్‌ షోనూ నిర్వహించనున్నారు. 
 
రామ్‌లీలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. హారతి కార్యక్రమం నిర్వహించేందుకు సరయూ నది తీరప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 
 
ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో ఈరోజు 15 లక్షల దీపాల వెలుగుల కార్యక్రమం నిర్వహించనున్నారు. పీఎం నరేంద్ర మోదీ భగవాన్ శ్రీ రామ్‌లాలా విరాజ్‌మాన్ దర్శనం చేస్తారు. ఆపై పూజను కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని మోదీ ఈ సందర్భంగా పరిశీలిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments