Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వేడుకలో సిలిండర్ పేలుడు.. 32 మంది మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (14:32 IST)
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా షేర్కార్ సబ్ డివిజన్ భుంగ్రాలో  ఓ వివాహ వేడుకలో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు. ఇంకా 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. దాదాపు 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్‌ పేలుడు ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 100 రోజుల పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జైపూర్‌లో సంగీత కచేరీని నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి ఖేలత్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ రాథోడ్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి గ్యాస్ కంపెనీ నుంచి కోటి పరిహారం అందించాలని  డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments