Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వేడుకలో సిలిండర్ పేలుడు.. 32 మంది మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (14:32 IST)
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా షేర్కార్ సబ్ డివిజన్ భుంగ్రాలో  ఓ వివాహ వేడుకలో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు. ఇంకా 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. దాదాపు 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్‌ పేలుడు ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 100 రోజుల పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జైపూర్‌లో సంగీత కచేరీని నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి ఖేలత్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ రాథోడ్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి గ్యాస్ కంపెనీ నుంచి కోటి పరిహారం అందించాలని  డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments