Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంతారావు 2 కోసం రిషబ్ శెట్టి దేవుని అనుమతి తీసుకోవాలి!

kantara poster
, బుధవారం, 14 డిశెంబరు 2022 (10:51 IST)
kantara poster
రిషబ్ శెట్టి, కాంతారావు 2లో తన పనిని ప్రారంభించే ముందు, దేవుడి నుండి ఆమోదం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాంతారావు 2 కోసం సిద్ధమవుతున్నారనే విషయాన్ని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అతని ప్రణాళికల గురించి శెట్టి నుండి అధికారిక ప్రకటన రానప్పటికీ, ‘దైవ నర్తక’ వార్తను వెల్లడించింది.
 
'దైవ నర్తక' (స్థానిక దేవత) ప్రకారం, ఉమేష్ గంధకుడు, శెట్టి 'కాంతారావు' సీక్వెల్ తీయడానికి దైవ అనుమతిని కోరాడు.  అతను ఇలా అన్నాడు: "స్థానిక దేవుడు తన సమ్మతిని ఇచ్చాడు."
 
‘దైవ నర్తక’ ఇలా చెప్పింది: “రిషబ్ శెట్టి మమ్మల్ని మంగళూరులో పంజుర్లీ (స్థానిక దేవత) సేవను నిర్వహించమని అడిగారు. నేను అప్పుడు బండలెలో ఉన్న మడివాలబెట్టు దేవాలయంలో సేవ చేస్తున్నాను.. గంధకుడు తన 'దైవ నర్తక' రూపంలో అభ్యర్థన చేసినప్పుడు, దేవుడు అతని ఆమోదం తెలిపాడు. కాంతారావు సీక్వెల్‌ను చాలా జాగ్రత్తగా రూపొందించాలని, ఆ ప్రాంతాన్ని  తీర్థయాత్ర గా మార్చాలని  బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డేని కలవాలని దేవుడు సూచించాడు. అన్నప్ప పంజుర్లీ  (స్థానిక దేవత)  శెట్టిని దేవుడి ముందు ప్రార్థన చేయమని కోరారని  తెలిపినట్టలు మంగళూరులో వార్తలు వచ్చాయి. త్యరలో దీనిపై ప్రకటన రానున్నది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ కు ఆహ్వానితులుగా రాంచరణ్