Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నిండు గర్భిణి.. ఐసోలేషన్‌లో చికిత్స

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (13:35 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ భార్య నిండు గర్భిణి. డాక్టర్‌తో పాటు ఆమెను ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు శుక్రవారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. మొత్తానికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఓ కరోనా పేషెంట్‌ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలిసారి. తల్లీ బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో వున్నారు. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, సర్దార్‌ వల్లభాయి హాస్పిటల్‌ డాక్టర్‌కు, ఢిల్లీ బస్తీ దవఖానాల్లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments