Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తకు రెండో పెళ్లి చేస్తావా? మామపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:43 IST)
భర్తకు రెండో వివాహం చేసిపెట్టిన మామను కోడలు సజీవదహనం చేసిన ఘటన చెన్నైకి సమీపంలో తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరుకు సమీపంలోని నెమిలి అనే ప్రాంతానికి చెందిన ప్రభాకరణ్. ఇతనికి గాయత్రి అనే మహిళతో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప వుంది. కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభాకరణ్ తండ్రి సభాపతి.. కుమారుడికి రెండో వివాహం చేసిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి మామతో వాగ్వివాదానికి దిగింది. ఓ దశలో ఆవేశానికి గురైన గాయత్రి మామపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సభాపతి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments