Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి..?

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:43 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ప్రాపర్టీ డీలర్ పుట్టినరోజు వేడుకకు పిలిచిన డ్యాన్సర్‌పై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. దీపక్ నగర్‌లో జరిగిన పార్టీలో ముగ్గురు డ్యాన్సర్ల బృందాన్ని రూ. 6,000కు ఫిక్స్  చేసుకున్నారు. ఈ ఈవెంట్ నుంచి ఆమె ఇంటికి ప్రయాణం అయ్యే సమయంలో, మత్తులో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కారులో అపహరించి, సమీపంలోని అడవిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ప్రాణాలతో బయటపడిన బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో.. తర్వాత, ఆమె ఉన్నావ్ సదర్‌లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది, ఆ తర్వాత నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగించారు. 
 
పోలీసు సూపరింటెండెంట్ (ఉన్నావ్), సిద్ధార్థ్ మీనా మాట్లాడుతూ, బాధితురాలికి అత్యాచారం ఆరోపణలను నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని.. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments