Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి... గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది

Webdunia
బుధవారం, 26 జులై 2017 (09:16 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిరోజాబాద్ నగర సమీపంలోని నాగ్లా కేస్రీ గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక ఒంటరిగా బహిర్భూమికి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన అతుల్ దూబే, అంగద్ యాదవ్, మోటా, కలువాలనే అనే నలుగురు కామాంధులు ఆ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. 
 
ఆపై ఆమెపై సామూహికంగా అత్యాచారానిక పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత సంఘటన స్థలంలో బాలికను వదిలి యువకులు పారిపోయారు. బాలిక ఇంటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం