Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్‌కాల్‌తో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం.. ఆపై గ్యాంగ్ రేప్.. కర్ణాటకలో దారుణం!

Webdunia
గురువారం, 26 మే 2016 (10:12 IST)
కర్ణాటక రాష్ట్రంలో 22 యేళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ యువతి ప్రియుడే ఈ గ్యాంగ్ రేప్‌కు  పాల్పడ్డాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర నగరంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ మిస్డ్‌కాల్‌తో పరిచయమైన యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిక్కబళ్లాపురకు చెందిన గిరీష్ శుక్రవారం ఈ యువతిని తన ప్రాంతానికి రప్పించాడు. 
 
గిరీష్ తన మిత్రులైన ఆటోడ్రైవర్లు శశిధర్, శివు, రమేష్‌బాబు ఆమెను ఓ గదిలో బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలువారి నుంచి తప్పించుకుని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధతురాలు ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం