Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ సభ్యుల ముందే.. దళిత చిన్నారిని చిందరవందర చేశారు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (12:34 IST)
ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. యూపీలో మురికినీరు కాలువ నిర్మించేందుకు ఏర్పడిన తగాదాలో చిన్నారి కామాంధులకు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత బాలికపై ఆరుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కుషీ నగర్ జిల్లాలోని.. గోరఖ్‌పూర్‌లో నివసిస్తున్న బాధితురాలి కుటుంబం.. మురికి కాలువను నిర్మించాలనుకుంది. 
 
అయితే దీన్ని కట్టేందుకు పొరుగువారు అనుమతించలేదు. ఇంకా మురికి కాలువ కట్టేందుకు అడ్డుపడ్డారు. అంతటితో ఆగకుండా సాయంత్రం పూట ఇంటి వద్ద ఆడుకుంటూ వున్న చిన్నారిని కుటుంబ సభ్యులు చూస్తుండగానే.. పొరుగింటి కామాంధులు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబీకులను కట్టేసి.. ఆరుగురు కామపిశాచులు ఒకరి తర్వాత ఒకరు చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల కంటి ముందే జరిగిన ఈ దురాగతాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments