Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీతో సహా మూడు రాష్ట్రాలను భయపెడుతున్న జవాద్ తుఫాను

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (11:31 IST)
జవాద్ తుఫాను మూడు రాష్ట్రాలను భయపెడుతుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను ఈ తుఫాను అతలాకుతలం చేయొచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చించింది. ముఖ్యంగా, ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా డిసెంబరు 4 నుంచి కురిసే భారీ వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం సంభవించవచ్చని తెలిపింది. 
 
దక్షిణ థాయ్‌లాండ్‌‍లోని అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా ఏర్పడుతుందని ఐఎండీ వెల్లడించింది. ఇది డిసెంబరు 4వ తేదీ ఉదయం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
ఈ తుఫాను తీరం దాటేముందు దక్షిణ అండమాన్ సముద్రం గుండా భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, శనివారం ఉదయం కోస్తా తీరంలో గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments