Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లర నాణేలతో బైక్ కొనుగోలు చేసిన కుర్రోడు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (10:20 IST)
డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఓ కుర్రోడు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే నాణేలు ఇచ్చి ద్విచక్రవాహనాన్ని గొనుగోలు చేశాడు. తాను కోరిన బైక్ కొనుగోలు చేసినందుకు ఆ కుర్రోడికి కొత్త అనుభూతిని ఇచ్చివుండొచ్చుగానీ, షోరూం వారికి మాత్రం వింత అనుభవాన్ని మిగిల్చింది. 
 
బైక్ కొనుగోలు చేసేందుకు ఆ కుర్రోడు తెచ్చిన మొత్తం రెండున్నర లక్షల రూపాయల నాణేలను లెక్కించేందుకు షోరూం సిబ్బందికి ఏడుగురు గంటలు పట్టింది. పది మంది సిబ్బంది ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అమ్మాపేట గాంధీ మైదాన్ ప్రాంతంవాసి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments