Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లర నాణేలతో బైక్ కొనుగోలు చేసిన కుర్రోడు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (10:20 IST)
డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఓ కుర్రోడు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే నాణేలు ఇచ్చి ద్విచక్రవాహనాన్ని గొనుగోలు చేశాడు. తాను కోరిన బైక్ కొనుగోలు చేసినందుకు ఆ కుర్రోడికి కొత్త అనుభూతిని ఇచ్చివుండొచ్చుగానీ, షోరూం వారికి మాత్రం వింత అనుభవాన్ని మిగిల్చింది. 
 
బైక్ కొనుగోలు చేసేందుకు ఆ కుర్రోడు తెచ్చిన మొత్తం రెండున్నర లక్షల రూపాయల నాణేలను లెక్కించేందుకు షోరూం సిబ్బందికి ఏడుగురు గంటలు పట్టింది. పది మంది సిబ్బంది ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అమ్మాపేట గాంధీ మైదాన్ ప్రాంతంవాసి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments