Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజరాజు దెబ్బకు గ్రామంలో 144 సెక్షన్ అమలు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (08:39 IST)
ఈమధ్యకాలంలో గజరాజులు వంటి అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వచ్చి కాలనీల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు దెబ్బకు గ్రామంలో ఏకంగా 144 సెక్షన్‌ను అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ తనకు కనిపించినవారిని చంపుకుంటూపోతోంది. గత 12 రోజుల్లో ఐదు రోజుల్లో ఏకంగా 16 మందిని బలితీసుకుంది. ఒక్క రాంచీలోనే నలుగురిని చంపేసింది. దీంతో అప్రమత్తమైన రెవెన్సూ, అటవీ అధికారులు పోలీసుల సహకారంతో ఈ ఏనుగును బంధించేందుకు వెస్ట్ బెంగాల్ నుంచి రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. 
 
మరోవైపు ఐదుగురికి మించి జనం కూడా గుమికూడకుండా రాంచీ జిల్లాలోని ఇటకీ బ్లాకులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా తమతమ ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇళ్ళలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. అదేవిధంగా ఈ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహాలం ఇస్తున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments