Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉభయసభల్లో బిల్లు!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:32 IST)
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఈ నెల 29వ తేదీన ప్రారంభమై డిసెంబరు 23వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. 
 
క్రిప్టో కరెన్సీపై ప్రవేశ పెట్టే బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, క్రిప్టో కరెన్సీని ఆదరిస్తున్న దశాల్లో భారత్ కూడా మూడు స్థానాల్లో నిలుస్తుంది. భారత్‌లో సుమార్ పది కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments