Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉభయసభల్లో బిల్లు!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:32 IST)
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఈ నెల 29వ తేదీన ప్రారంభమై డిసెంబరు 23వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. 
 
క్రిప్టో కరెన్సీపై ప్రవేశ పెట్టే బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, క్రిప్టో కరెన్సీని ఆదరిస్తున్న దశాల్లో భారత్ కూడా మూడు స్థానాల్లో నిలుస్తుంది. భారత్‌లో సుమార్ పది కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments