Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా, దోమ తెరల వెనుకాల కోట్ల రూపాయల కట్టలు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (17:02 IST)
దోమ తెరల తయారీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శివస్వామి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దోమ తెరల మధ్య కోట్ల రూపాయలు నగదు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.

దోమ తెరలను విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయల డబ్బులను ఐటీ రిటర్న్ ఎగవేస్తూ తప్పించుకు తిరుగుతున్న శివస్వామితో పాటు అతన్ని స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఐటీ అధికారులు.
 
నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ సోదాల్లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. శోభికా కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కరూర్ జిల్లా సెమ్మడై ప్రాంతంలో దోమ తెరల తయారీ పరిశ్రమల ఉంది. ఈ ప్రాంతం నుంచే విదేశాలకు దోమ తెరలు ఎగుమతి చేస్తున్నారు. 
 
ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వాణిజ్యం జరుగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఐటీ రిటర్న్స్ ఎగవేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐటీ అధికారులు కరూర్ జిల్లాలోని శివస్వామికి చెందిన నాలుగు కంపెనీలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments