Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతానికి పొంచి వున్న ముప్పు.. పంట మొదళ్లు తగలబెడితే..?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:48 IST)
చలికాలం ప్రారంభ సమయంలో ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో.. పంట మొదళ్లు తగలబెట్టడం ప్రతి ఏటా ఓ సమస్యగా మారింది. ఈ భీకరమైన పొగతో ఏర్పడే కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతమంతా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా గాలి కాలుష్య కారకాలైన పీఎం స్థాయిలతో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువుల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
 
దీంతో ఉత్తర భారత వాసులకు ముప్పు పొంచి వుంది. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం.. తాజా పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని వాతావరణ, వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఊపిరితిత్తులపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ బాధితులకు ఇది మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనం.. ఇలాంటి ముప్పు పొంచి వుండటంతో తలపట్టుకుంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments