Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద నారాయణ.. కాశ్మీర్‌లో మారణకాండ ఆపాలని?

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (11:58 IST)
వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ "కాశ్మీర్‌లో మారణకాండ ఆపాలని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని, కాశ్మీర్‌కు న్యాయం చేయాలనే" నినాదాలతో సాగిన నిరసనల్లో పాల్గొన్నారు.

ఇంకా ఈ నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. ప్రపంచ గుత్తాధిపత్యం కలిగిన అమెరికా వైట్ హౌస్‌కి కేవలం 100 మీటర్ల దూరంలో నిరసనలు తెలిపేందుకు అవకాశం ఉంది. 
 
కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం 10 కిలోమీటర్ల దూరంలో నిరసనలు తెలిపినా ఆయా ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తుండటం దుర్మార్గమని చెప్పుకొచ్చారు. ఇది ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని కె. నారాయణ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments