Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లు నిండిన వారికి 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:49 IST)
దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెల్సిందే. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శ‌ర్మ గురువారం వెల్ల‌డించారు. 
 
CoWin యాప్ ద్వారానే రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని చెప్పారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన అంద‌రూ రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు గ‌తంలోలాగానే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డానికి మ‌రిన్ని ప్ర‌భుత్వ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ప్రైవేటు ఆసుప‌త్రుల సంఖ్య కూడా పెరిగింద‌ని చెప్పారు. కాగా, ప్రస్తుతం 45 యేళ్లు నిండినవారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments