Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లు నిండిన వారికి 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:49 IST)
దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెల్సిందే. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శ‌ర్మ గురువారం వెల్ల‌డించారు. 
 
CoWin యాప్ ద్వారానే రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని చెప్పారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన అంద‌రూ రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు గ‌తంలోలాగానే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డానికి మ‌రిన్ని ప్ర‌భుత్వ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ప్రైవేటు ఆసుప‌త్రుల సంఖ్య కూడా పెరిగింద‌ని చెప్పారు. కాగా, ప్రస్తుతం 45 యేళ్లు నిండినవారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments