Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మహిళా రోగి మృతి!

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (08:13 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ మహిళా రోగిపై మేల్ నర్సు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. 
 
కాగా, ఏప్రిల్ 6వ తేదీన తనపై మేల్ నర్సు అత్యాచారం చేశాడని భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో 43 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటరుకు తరలించారు. బాధిత మహిళ చికిత్స పొందుతూ మరణించారు. 
 
కరోనా రోగిపై అత్యాచారం చేసిన నిందితుడు 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్‌గా గుర్తించారు. పోలీసులు నిందితుడు సంతోష్‌ను అరెస్టు చేసి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు గతంలో కూడా 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో మద్యం తాగి విధులకు వచ్చాడని సస్పెండ్ అయ్యాడని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం