Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ప్రవేశించిన ఎక్స్ఈ- గుజరాత్‌లో 67 ఏళ్ల వ్యక్తికి..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (17:47 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకు రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉప-వర్గాలు, పలు హైబ్రిడ్ వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. 
 
యూకేలో తొలిసారి జనవరి 19న ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన విషయం తెలిసిందే.
 
యూకేలో తొలిసారిగా గుర్తించిన ఎక్స్ఈ హైబ్రిడ్ వేరియంట్‌.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మొదటి కేసు ముంబైలో నమోదయ్యింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా గుజరాత్‌లో ఎక్స్ఈ నమోదైనట్లు తెలుస్తోంది. 67ఏళ్ల వ్యక్తిని ఈ వైరస్ కబళించినట్లు వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments