Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 22 జూన్ 2024 (20:10 IST)
Bus
రోడ్డు ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. అతి వేగంతో రోజుకు లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనూహ్యంగా జరుగుతూ మానవుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అలాంటి ఘటనే ప్రస్తుతం తమిళనాడు, తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. 
 
తిరునెల్వేలి రోడ్డుపై ఆవులు కొమ్ములతో కొట్లాడుకున్నాయి. ఈ ఆవుల కొట్లాటలో ఓ కోర్టులో పనిచేసే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. టూవీలర్‌పై వస్తున్న వేలాయుధం అనే కోర్టు ఎంప్లాయ్‌ను ఆవులు కొమ్ములతో కిందకు తోశాయి. 
 
అయితే ఎదురుగా వచ్చిన బస్సు చక్రాలు వేలాయుధంపై ఎక్కి దిగాయి. ఈ ఘోరమైన ఘటనలో వేలాయుధం తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments